రామాయణము
యుద్ధకాండ -అరువదియెనిమిదవసర్గ
కుంభకర్ణుడు శ్రీరాముడి చేతిలో మరణించగానే రాక్షసవీరులు భయముతో లంకలోకి పారిపోయిరి . వారందరూ రాక్షసరాజైన రావణుని వద్దకు వెళ్లి ,కుంభకర్ణుని మరణవార్తను తెలిపిరి .
ఆ వార్త విన్న వెంటనే రావణుడు స్పృహ తప్పి పడిపోయెను . చాలా సేపటి తర్వాత లేచి ,కుంభకర్ణుని తలచుకుని నేలపై పడి ఎక్కీఎక్కీ ఏడవసాగెను .
రామాయణము యుద్ధకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment