Sunday, 29 September 2019

రామాయణము యుద్ధకాండ -అరువదియెనిమిదవసర్గ

                                   రామాయణము 

                                      యుద్ధకాండ -అరువదియెనిమిదవసర్గ 

కుంభకర్ణుడు శ్రీరాముడి చేతిలో మరణించగానే రాక్షసవీరులు భయముతో లంకలోకి పారిపోయిరి . వారందరూ రాక్షసరాజైన రావణుని వద్దకు వెళ్లి ,కుంభకర్ణుని మరణవార్తను తెలిపిరి . 
ఆ వార్త విన్న వెంటనే రావణుడు స్పృహ తప్పి పడిపోయెను . చాలా సేపటి తర్వాత లేచి ,కుంభకర్ణుని తలచుకుని నేలపై పడి ఎక్కీఎక్కీ ఏడవసాగెను . 

రామాయణము యుద్ధకాండ అరువదియెనిమిదవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు . 

No comments:

Post a Comment