రామాయణము
కిష్కిందకాండ -ఇరువదిమూడవసర్గ
వానవేంద్రుడైన వాలి బంధుమిత్రులందరినీ వీడి స్వర్గస్తుడు కాగా తార అతని దేహముపై పడి మిక్కిలి దీనంగా విలపించసాగెను . పరిపరి విధములుగా భర్త శూరత్వమును తలచుకుని బిగ్గరగా ఏడవసాగెను . పిమ్మట తార తన కుమారుడైన అంగదునిచే వాలికి నమస్కరింపచేసెను . అప్పుడు నీలుడు (సుగ్రీవుని సేనాధిపతి )వాలి కి గుచ్చుకున్న బాణమును లాగివేసెను .
రామాయణము కిష్కిందకాండ ఇరువదిమూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment