రామాయణము
యుద్ధకాండ -డెబ్బదియెనిమిదవసర్గ
కుంభ నికుంభులు సమరభూమికి బలి అయ్యారని తెలిసిన రావణుడు ప్రజ్వలించిన అగ్ని వలె అసహనంతో మండిపడెను . వెంటనే అతడు ఖరుని పుత్రుడైన మకరాక్షుని పిలిపించి ,రామలక్ష్మణులను సంహరించిరమ్మని ఆజ్ఞాపించెను .
రావణుని ఆజ్ఞ ప్రకారము మకరాక్షుడు సైన్యముతో సహా ,యుద్ధమునకు బయలుదేరి వెళ్లెను .
రామాయణము యుద్ధకాండ డెబ్బదియెనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment