రామాయణము
యుద్ధకాండ -డెబ్బదితొమ్మిదవసర్గ
రావని ఆజ్ఞతో తన సైన్యమును తీసుకుని యుద్ధరంగమునకు వచ్చిన మకరాక్షునికి శ్రీరామునికి మధ్య తీవ్రమైన యుద్ధము జరిగెను . అంతట ఖరుడి కుమారుడైన మఖరాక్షుడు శ్రీరాముని దాటికి నిలవలేక ఆ మాహాబాహు చేతిలో మరణించెను . ఆ సమయములో జయజయ ద్వానములు వానర సైన్యములో మిన్ను ముట్టినవి .
రామాయణము యుద్ధకాండ డెబ్బదితొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment