రామాయణము
యుద్ధకాండ -డెబ్బదియేడవసర్గ
తన సోదరుడైన కుంభుడు మరణించుట చూసిన నికుంభుడు యుద్దములో విజృంభించెను . తుదకు మారుతి చేతిలో చచ్చెను . అది చూసిన వానరవీరులు దిక్కులు పిక్కటిల్లేలా కోలాహలధ్వనులు చేసిరి . ఆ ధ్వనులకు భూమి కంపించినట్టుగా ,ఆకాశము బద్దలైనట్టుగా అనిపించెను . అప్పుడు రాక్షస సైనికుల గుండెలు గుభిల్లుమనినవి .
పిమ్మట శ్రీరామునికి ఖరుడి కుమారుడైన మకరాక్షుడికి మధ్య మిక్కిలి భయంకరంగా యుద్ధము జరిగినది .
రామాయణము యుద్ధకాండ డెబ్బదియేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment