Tuesday 22 October 2019

రామాయణము యుద్ధకాండ -డెబ్బదియేడవసర్గ

                                      రామాయణము 

                                     యుద్ధకాండ -డెబ్బదియేడవసర్గ 

తన సోదరుడైన కుంభుడు మరణించుట చూసిన నికుంభుడు యుద్దములో విజృంభించెను . తుదకు మారుతి చేతిలో చచ్చెను . అది చూసిన వానరవీరులు దిక్కులు పిక్కటిల్లేలా కోలాహలధ్వనులు చేసిరి . ఆ ధ్వనులకు భూమి కంపించినట్టుగా ,ఆకాశము బద్దలైనట్టుగా అనిపించెను . అప్పుడు రాక్షస సైనికుల గుండెలు గుభిల్లుమనినవి . 
పిమ్మట శ్రీరామునికి ఖరుడి కుమారుడైన మకరాక్షుడికి మధ్య మిక్కిలి భయంకరంగా యుద్ధము జరిగినది . 

రామాయణము యుద్ధకాండ డెబ్బదియేడవసర్గ సమాప్తము . 

                        శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment