రామాయణము
అరణ్యకాండ -అరవదిమూడవసర్గ
శ్రీరాముడు సీతాదేవిని తలుచుకుని ఆమెకు ఎట్టి ఆపద వచ్చినదో అని భయపడుతూ మిక్కిలి రోదించసాగెను . లక్ష్మణుని తో సీతని తలుచుకుని బాధపడసాగెను . లక్ష్మణుడు ఎంత ఓదార్చుటకు ప్రయత్నించినను ఫలితము లేకుండెను . ఆయన బాధ హృదయవిదారకంగా ఉండెను .
No comments:
Post a Comment