రామాయణము
అరణ్యకాండ -డబ్బదియైదవసర్గ
రామలక్ష్మణులు ఆ శబరి చెప్పిన విశేషములను తలచుకుంటూ ,ఆ పంపా సరోవరం అందాలు చుట్టూ వున్నా వనములు చూసుకుంటూ వాటి మహాత్యములను తలచుకుంటూ ఋశ్యమూకపర్వతము వైపుగా అడుగులువేయసాగిరి . దారిలో కల ప్రకృతి సౌందర్యములు చూచుచున్నను రాముడికి ఏ మాత్రము సంతోషము కలుగకుండెను . అతడు సీతాదేవినే తలుచుకుని బాధపడసాగెను . పంపాసరస్సు లో స్నానమాచరించి వారు ముందుకు సాగసాగిరి .
రామాయణము అరణ్యకాండ డబ్బదియైదవసర్గసమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment