రామాయణము
అయోధ్యకాండ -తొంబదియెనిమిదవసర్గ
నరశ్రేష్ఠుడు ప్రతిభాశాలి అయిన ఆ భరతుడు తన సేనను నిలుపుచేసి శ్రీరాముని వద్దకు కాలినడకతో వెళ్ళుటకు నిశ్చయించుకుని ,కొంతమంది దారి చూపు సేన ,మంత్రులు ,పురోహితులు ,శత్రుఘ్నుడు తో కలసి కాళీ నడకన చెట్లు ,కొండలు దాటుతూ ముందుకు సాగెను . అంత కొంతదూరము నడిచిన పిదప ఒక మద్ది చెట్టు ఎక్కి భరతుడు చూసేను . అప్పుడు ఆయనకు పొగ కనిపించెను . అచట రాముడు వుండివుండవచ్చునని ,రాముని చూడవలెననే ఉత్సాహముతో ముఖమున చిరునవ్వులు చిందుతుండగా రాముని ఆశ్రమము వైపు వడివడిగా అడుగులు వేసెను .
రామాయణము అయోధ్యకాండ తొంబదియెనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment