ఉదయం నిద్ర లేవగానే పటించ వలసిన స్తోత్రం
కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యేచ పార్వతి
కరమూలె ద్వసే వాణి ప్రభాతే కర దర్శనం
కరము అనగా చేయి . చేతి చివరి భాగాన లక్ష్మీ దేవి ,చేతి మద్య భాగంలో పార్వతి దేవి ,చేతి మొదలు భాగంలో వాణి అనగా సరస్వతి దేవి నివాసం వుంటారు ,కావున ఉదయం లేవగానే చేతిని దర్శించుకుంటూ ఈ స్తోత్రాన్ని పాటించాలి . అలా చేసినట్లయితే ఆ రోజు ఆ ముగ్గురు మాతల అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది .
శశి
No comments:
Post a Comment