Monday 22 February 2016

ఉదయం నిద్ర లేవగానే పటించ వలసిన స్తోత్రం

ఉదయం నిద్ర లేవగానే పటించ వలసిన స్తోత్రం 

       కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యేచ పార్వతి 
       కరమూలె ద్వసే వాణి ప్రభాతే కర దర్శనం 

కరము అనగా చేయి . చేతి చివరి భాగాన లక్ష్మీ దేవి ,చేతి మద్య భాగంలో పార్వతి దేవి ,చేతి మొదలు భాగంలో వాణి అనగా సరస్వతి దేవి నివాసం వుంటారు ,కావున ఉదయం లేవగానే చేతిని దర్శించుకుంటూ ఈ స్తోత్రాన్ని పాటించాలి . అలా చేసినట్లయితే ఆ రోజు ఆ ముగ్గురు మాతల అనుగ్రహం వల్ల మంచి జరుగుతుంది . 




                                                                                                                          శశి 

No comments:

Post a Comment