Saturday 19 November 2016

రామాయణము అయోధ్యకాండ -నలుబదిమూడవసర్గ

                                            రామాయణము 

                                               అయోధ్యకాండ -నలుబదిమూడవసర్గ 

పుత్ర దుఃఖముతో కృశించి ,శయ్యపై పడుకుని వున్న మహారాజును చూసి కౌశల్య తానూ శోక మూర్తియై రాముడు వనవాస ము గురించి ,అక్కడ సీతారామలక్ష్మణులు పడు బాధలను గూర్చి తలచుకుని మిక్కిలి దుఃఖిత అయ్యెను . రాజ్యము భరతుడికి ఇచ్చినను రాముని రాజ్యములో ఉండనిచ్చిన బాగుండునని పదేపదే తలచుకుని ఏడ్చెను . 

రామాయణము అయోధ్యకాండ నలుబది మూడవసర్గ సమాప్తము . 

              శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment