రామాయణము
అయోధ్యకాండ -నలుబదిమూడవసర్గ
పుత్ర దుఃఖముతో కృశించి ,శయ్యపై పడుకుని వున్న మహారాజును చూసి కౌశల్య తానూ శోక మూర్తియై రాముడు వనవాస ము గురించి ,అక్కడ సీతారామలక్ష్మణులు పడు బాధలను గూర్చి తలచుకుని మిక్కిలి దుఃఖిత అయ్యెను . రాజ్యము భరతుడికి ఇచ్చినను రాముని రాజ్యములో ఉండనిచ్చిన బాగుండునని పదేపదే తలచుకుని ఏడ్చెను .
రామాయణము అయోధ్యకాండ నలుబది మూడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment