పీడ కలలు రాకుండా పటించవలసిన స్తోత్రం
సాధారణంగా చాలా మందిని పీడ కలలు భాదిస్తూ వుంటాయి . అటువంటి పీడకలలు రాకుండా క్రింది స్తోత్రాన్ని పటించాలి .
ఆగస్తి ర్మాదవశ్చైవ ముచు కుందో మహా బలః !
కపిలో ముని రాస్తీకః పంచైతే సుఖ శాయినః !1
కేశవం మాధవం విష్ణుం శేష సాయిన మచ్యుతం !
హంసం నారాయణం కృష్ణం స్మరే ద్దుస్స్వప్న శాంతయే !!
పై మంత్రాన్ని రోజు నిద్రకు వుపక్రమించాబోయే ముందు పటించడం వల్ల పీడ కలలు రావు ,సుఖంగా నిద్రపడుతుంది .
సర్వే జనా సుఖినో బవంతు .
శశి ,
ఎం . ఎ తెలుగు ,తెలుగు పండితులు .
No comments:
Post a Comment