రామాయణము
బాలకాండ -ముప్పది ఏడవ సర్గ
సైన్యాధిపతి కొరకు దేవతలు ప్రార్ధించగా బ్రహ్మ దేవుడు శివ తేజస్సుతో జన్మించిన కార్తికేయుడిని సైన్యాధిపతిగా నియమించెను . అతడు ఒక దినము మాత్రమే కృత్తికలు పాలను తాగి రాక్షసులను చంపివేసెను .ఓ రామా !కుమారశ్వామిపై భక్తి కలిగిన మానవుడు ఈ లోకమున దీర్ఘఆయుష్మంతుడై పుత్ర పౌత్రులతో వర్ధిల్లును . అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పెను .
రామాయణము బాలకాండ ముప్పది ఏడవ సర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment