Monday 25 February 2019

రామాయణము కిష్కిందకాండ -ముప్పదియెనిమిదవసర్గ

                                రామాయణము 

                         కిష్కిందకాండ -ముప్పదియెనిమిదవసర్గ 

వానరుల వద్దకు దూతలను పంపిన పిదప సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి శ్రీరాముని వద్దకు వచ్చెను . శ్రీరామునితో తగు రీతిగా మాట్లాడి వానరులు వచ్చుచున్న సంగతి ఆయనకు తెలిపి ఆయనను ఊరడించెను . వానరులందరూ అచటికే వచ్చి సుగ్రీవునికి బహుమతులు ఇచ్చిరి . వానరులను చూసిన సుగ్రీవుడు ,రాముడు తృప్తి చెందెను . 

రామాయణము కిష్కిందకాండ ముప్పదియెనిమిదవసర్గ సమాప్తము . 

                 శశి ,

ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment