రామాయణము
కిష్కిందకాండ -ముప్పదియెనిమిదవసర్గ
వానరుల వద్దకు దూతలను పంపిన పిదప సుగ్రీవుడు లక్ష్మణునితో కలిసి శ్రీరాముని వద్దకు వచ్చెను . శ్రీరామునితో తగు రీతిగా మాట్లాడి వానరులు వచ్చుచున్న సంగతి ఆయనకు తెలిపి ఆయనను ఊరడించెను . వానరులందరూ అచటికే వచ్చి సుగ్రీవునికి బహుమతులు ఇచ్చిరి . వానరులను చూసిన సుగ్రీవుడు ,రాముడు తృప్తి చెందెను .
రామాయణము కిష్కిందకాండ ముప్పదియెనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment