Sunday 3 February 2019

                                      రామాయణము 

                                          కిష్కిందకాండ -ఇరువది ఎనిమిదవసర్గ 

వర్షాకాలం వచ్చెను . వర్షము ఎడతెరిపి లేకుండా కురవసాగెను . రామలక్ష్మణులు ప్రసవన   గిరిపై  ఉండెను . వర్షాకాలం ముగిసిన పిమ్మట సీతాన్వేషణ సుగ్రీవుడు చేయునని రాముడు లక్ష్మణునితో పలికెను . భరతుడిని గుర్తుచేసుకొనెను . 
రామాయణము కిష్కిందకాండ ఇరువది ఎనిమిదవసర్గ సమాప్తము . 

                    శశి ,

ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు . 

No comments:

Post a Comment