రామాయణము
కిష్కిందకాండ -ఇరువది ఎనిమిదవసర్గ
వర్షాకాలం వచ్చెను . వర్షము ఎడతెరిపి లేకుండా కురవసాగెను . రామలక్ష్మణులు ప్రసవన గిరిపై ఉండెను . వర్షాకాలం ముగిసిన పిమ్మట సీతాన్వేషణ సుగ్రీవుడు చేయునని రాముడు లక్ష్మణునితో పలికెను . భరతుడిని గుర్తుచేసుకొనెను .
రామాయణము కిష్కిందకాండ ఇరువది ఎనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment