రామాయణము
యుద్ధకాండ -ఇరువదిమూఢవసర్గ
లంకను దాటిన పిమ్మట శ్రీరాముడు .లక్ష్మణుడు ,సుగ్రీవుడు సమస్త సేనతో కూడి సముద్ర తీరమునే విడిది చేసిరి . శకున శాస్త్ర నిపుణుడు ఐన శ్రీరాముడు ,శుభ శకునములు చూసి సంతోషించెను .
రామాయణము యుద్ధకాండ ఇరువదిమూఢవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment