రామాయణము
అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ
శ్రీరాముడు లక్ష్మణునితో పదేపదే సీతాదేవిని వదిలివచ్చినందుకు పరుషముగా మాట్లాడసాగెను . అప్పుడు లక్ష్మణుడు అరుపులు విని సీతాదేవి భయపడి లక్ష్మణుని సహాయముకై వెళ్ళమనుట ,లక్ష్మణుడు అంగీకరించకపోవడంతో సీతాదేవి పరుషముగా మాట్లాడుట ఆ మాటలు తట్టుకోలేక లక్ష్మణుడు రాముని వద్దకు బయలుదేరుట మొదలైన వృత్తాంతమును అంతయు శ్రీరామునికి తెలిపెను . అయినను శ్రీరాముడు లక్ష్మణుని "మీ వదినగారు తెలియక అటుల మాట్లాడినప్పటికీ నీవు ఆమెను విడిచి రాకుండా వుండవలసినది "అని పలికెను .
No comments:
Post a Comment