Thursday 20 July 2017

రామాయణము అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ

                                                      రామాయణము 

                                                     అరణ్యకాండ -ఏబదితొమ్మిదవసర్గ 

శ్రీరాముడు లక్ష్మణునితో పదేపదే సీతాదేవిని వదిలివచ్చినందుకు పరుషముగా మాట్లాడసాగెను . అప్పుడు లక్ష్మణుడు అరుపులు విని సీతాదేవి భయపడి లక్ష్మణుని సహాయముకై వెళ్ళమనుట ,లక్ష్మణుడు అంగీకరించకపోవడంతో సీతాదేవి పరుషముగా మాట్లాడుట ఆ మాటలు తట్టుకోలేక లక్ష్మణుడు రాముని వద్దకు బయలుదేరుట మొదలైన వృత్తాంతమును అంతయు శ్రీరామునికి తెలిపెను . అయినను శ్రీరాముడు లక్ష్మణుని "మీ వదినగారు తెలియక అటుల మాట్లాడినప్పటికీ నీవు ఆమెను విడిచి రాకుండా వుండవలసినది "అని పలికెను . 

రామాయణము అరణ్యకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము . 

                           శశి ,

ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .    

No comments:

Post a Comment