రామాయణము
సుందరకాండ -ఏబదిరెండవసర్గ
రాజ్యసభలో తన ఎదురుగా ఏ మాత్రము భయము లేకుండా నిలబడి ,తనకే హితోక్తులు పలికిన వానరశ్రేష్టుడైన మారుతి పలుకులు విని కోపోద్రుక్తుడైన రావణుడు ,తన మంత్రులతో "ఇతడిని చంపివేయుడు "అని ఆజ్ఞాపించెను . ఆ ఆజ్ఞ విన్న అక్కడే ఉన్న రావణుడి సోదరుడైన విభీషణుడు దూతను చంపుట న్యాయ సమ్మతము కాదని ,కావాలంటే ఏదేని ఒక శిక్షను విధించవచ్చునని రావణునికి పరిపరి విధములుగా నచ్చచెప్పెను .
విభీషణుడి మాటలు విన్న రావణుడు తన సోదరుడి మాటలు సరైనవే అని గ్రహించెను .
రామాయణము సుందరకాండ ఏబదిరెండవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment