రామాయణము
సుందరకాండ -ఏబదితొమ్మిదవసర్గ
హనుమ లంక నుండి వచ్చిన పిమ్మట వానరవీరులందరూ అక్కడి విశేషములను తెలుసుకొనిరి . పిమ్మట అనంతర కర్తవ్యమును గూర్చి చర్చించుచు ఆ సముద్ర తీరమునే ఉండిరి .
రామాయణము సుందరకాండ ఏబదితొమ్మిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment