రామాయణము
సుందరకాండ -అరువదియేడవసర్గ
మహానుభావుడైన శ్రీరాముడు ఇలా పలుకగా ,హనుమ సీతాదేవి తనతో పలికిన విషయములు సవివరముగా శ్రీరామునికి విన్నవించెను . సీతాదేవిని తాను తన భుజములపై ఎక్కించుకుని మీ వద్దకు తీసుకువస్తానని చెప్పానని ,దానికి ఆమె పర పురుషులను తాకనని ,రావణుడు తనని తీసుకు వచ్చినపుడు అది విధి వశమున జరిగినదని చెప్పెనని కూడా చెప్పెను . లక్ష్మణుడి కుసలముఅడిగినదనీ సుగ్రీవుని ఇంకా సమస్త వానరవీరుల కుశలమును అడిగినది చెప్పెను . శ్రీరాముని కోసమే ప్రాణములు గుప్పిటలో పెట్టుకుని బ్రతుకుతున్నాని చెప్పెనని హనుమ శ్రీరాముడితో చెప్పెను .
రామాయణము సుందరకాండ అరువదియేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment