రామాయణము
యుద్ధకాండ -అయిదవసర్గ
సమస్తమైన వానరసేనతో సముద్రతీరమునకు చేరిన శ్రీరాముడు సీతాదేవిని తలుచుకుని దుఃఖమునకు లోనయ్యేను . ఆయన దుఃఖము చూసిన లక్ష్మణుడు తన అన్నగారిని ఊరడించెను . పిమ్మట శ్రీరాముడు ఊరటచెంది ,ధైర్యము తెచ్చుకుని తదనంతర కర్తవ్యమును ఆలోచించసాగెను .
రామాయణము యుద్ధకాండ అయిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగుపండితులు .
No comments:
Post a Comment