రామాయణము
అరణ్యకాండ -ఏడవసర్గ
సీతారామలక్ష్మణులు మందాకినీ నదిని దాటి సుతీక్షణ మహర్షి ఆశ్రమమునకు చేరిరి . అక్కడ వాతావరణము ఎంతో ప్రశాంతముగా ,ఆహ్లాదంగా ఉండెను . అచటి వాతావరణమునకు రాముడు ముగ్దుడయ్యెను . వృద్ధుడు తపస్సంపన్నుడు అయిన సుతీక్షణ మహర్షి ఆతిధ్యము అందుకుని ఆ రోజు సీతారామలక్ష్మణులు అచటనే విశ్రమించిరి .
రామాయణము అరణ్యకాండ ఏడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం .ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment