రామాయణము
అయోధ్యకాండ -నూటఎనిమిదవసర్గ
ధర్మజ్ఞుడైన శ్రీరాముడు ఈ విధముగా భరతుని ఓదార్చెను . అపుడు బ్రాహ్మణోత్తమమైన జాబాలి శ్రీరాముని ఒప్పించి అయోధ్యకు మరల్చవలెననే ఉద్దేశ్యముతో శతవిధములుగా యత్నించెను . కానీ కృత నిశ్చయుడైన శ్రీరాముని ఆలోచన ను మాత్రము కొంచుమైనను మార్చలేకపోయెను .
రామాయణము అయోధ్యకాండ నూటఎనిమిదవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment