రామాయణము
అయోధ్యకాండ -ఎనుబదియవసర్గ
భరతుడి ఆజ్ఞను అనుసరించి అడవి మార్గమును శుభ్రపరచి ,సున్నము ఇసుకతో గచ్చు చేసెను . అడ్డుగా వున్న మూళ్ళ మొక్కలని తొలగించి ,మొక్కలు లేని చోట మొక్కలు నాటెను . మరియు విశ్రాంతి గృహములను ఏర్పాటు చేసెను . ఆ గృహముల చుట్టూ కందకములు త్రవ్వబడెను . ఆ విధముగా ఏర్పాటు చేయబడిన రాజమార్గము చూచుటకు ఎంతో శోభాయమానంగా ఉండెను .
రామాయణము అయోధ్యకాండ ఎనుబదియవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment