రామాయణము
సుందరకాండ -పదిహేడవసర్గ
హనుమ ఆ విధముగా ఆలోచిస్తుండగా చీకటి పడినది . చంద్రుడు ఉదయించినాడు . సీతాదేవి మాత్రము ఏ విషయములు పట్టించుకొనక ఎదో ఆలోచిస్తునట్లుగా ఉండెను . అక్కడ కాపలా వున్న రాక్షస స్త్రీలు వారిలోవారు మాట్లాడుకొనుచుండిరి . వారందరు మిక్కిలి భయంకరముగా ఉండిరి . వారి మాటలు సైతము పట్టించుకొనకండా సీతాదేవి సూన్యములోకి చూస్తూ దీన వదన ఐ ఉండెను . హనుమ వృక్షముపైనుండి గమనించుచు ఆకులమాటున దాగుకొని ఉండెను .
రామాయణము సుందరకాండ పదిహేడవసర్గ సమాప్తము .
శశి ,
ఎం . ఏ ,ఎం . ఏ (తెలుగు ),తెలుగు పండితులు .
No comments:
Post a Comment